News
ఇంటర్నెట్ డెస్క్: ప్రస్తుతం ఇండస్ట్రీ మొత్తం పురాణాలు, ఇతిహాసాలపై ఆసక్తి చూపుతోంది. వీటి ఆధారంగా ఇప్పటికే కొన్ని సినిమాలు ...
Yangtze River: చైనా భారీ సంఖ్యలో డ్యామ్లను ధ్వంసం చేసింది. కొన్ని హైడ్రోపవర్ ప్రాజెక్టుల కార్యకలాపాలను నిలిపివేసింది. ఇదంతా ...
రాజోలి : రాజోలి శివారులోని సుంకేసుల జలాశయం నుంచి శనివారం 10 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. ఎగువ నుంచి 42,500 ...
మూత్ర సంబంధిత వ్యాధులపై అవగాహన కల్పించేందుకు యూరాలజిస్టు సంఘం ఆధ్వర్యంలో మంగళగిరి ఎయిమ్స్ ఆసుపత్రి వద్ద 2కే రన్ నిర్వహించారు.
పేగు బంధాన్ని మరిచి కన్న పేగునే గాలికొదిలేసింది ఓ మాతృమూర్తి. పుట్టిన నిమిషాల వ్యవధిలోనే రోడ్డు పక్కన వదిలేసి తన దారిన తాను ...
ప్రకాశం జిల్లాలోని నడికుడి- శ్రీకాళహస్తి రైల్వే లైన్ దాదాపు పూర్తి కావొస్తోంది. పదేళ్లుగా నత్తనడకన సాగిన రైల్వే లైన్ పనులు.. కూటమి అధికారంలోకి వచ్చాక డబుల్ ఇంజిన్ వేగం అందుకున్నాయి. ప్రధానంగా భూసేక ...
రాంబన్: జమ్ముకశ్మీర్లోని రాంబన్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పర్యాటకుల వాహనం రోడ్డు పక్కన ఉన్న 600 అడుగుల లోయలో పడింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందగా.. పలువురు గాయపడినట్లు సమాచారం.
హైదరాబాద్: మేడ్చల్ బస్టాప్లో అర్ధరాత్రి ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. బస్సుకు హ్యాండ్ బ్రేక్ వేసి డ్రైవర్ కిందికి దిగిన కొద్దిసేపటికే బస్టాప్ నుంచి ఒక్కసారిగా ముందుకు దూసుకెళ్లింది. బస్సు ...
మహారాష్ట్రలో వైద్యుల నిర్లక్ష్యం బయటపడింది. ఓ నవజాత శిశువు మృతి చెందిందని వైద్యులు నిర్ధారించడంతో తల్లిదండ్రులు అంత్యక్రియలకు ...
మారుతున్న కాలంలో పెరుగుతున్న ప్రజల అవసరాలు, సమస్యలకు పరిష్కారం చూపగలగటమే ఇంజినీరింగు వ్యవస్థకు సార్థకత. కొవిడ్ మహమ్మారి విజృంభించిన కష్టకాలంలో శవాలకు అంత్యక్రియల సమస్యను దేశమంతా ఎదుర్కొంది.
మేజర్ లీగ్ క్రికెట్ 2025 టోర్నీలో ఎంఐ న్యూయార్క్ జట్టు ఫైనల్కు చేరింది. టెక్సాస్ సూపర్ కింగ్స్ జట్టుపై ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన టెక్సాస్ జట్టు నిర్ ...
ప్రేమిస్తే ఒకరి కోసం ఒకరు మారతారని నటి రష్మిక అన్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె చేసిన కామెంట్స్ చర్చనీయాంశంగా మారాయి.
Some results have been hidden because they may be inaccessible to you
Show inaccessible results