Nieuws

ICICIలో 5 ఉచితం, తర్వాత ఆర్థిక సేవలకు రూ.21, ఇతర సేవలకు రూ.8.50 + GST.
తెలంగాణలో తూర్పు, మధ్య అరేబియా సముద్రంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా రానున్న మూడు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది ...
సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్ (సీడబ్ల్యూపీఆర్ఎస్), పూణే, హనుమంతప్ప నేతృత్వంలో, నంద్యాల జిల్లాలోని శ్రీశైలం డ్యామ్ వద్ద 2009లో భారీ వరదల కారణంగా ఏర్పడిన 100 అడుగుల లోతు, 300 అడుగుల వెడల్పు, ...
ఉమ్మడి మెదక్ జిల్లాలో వరి పండించిన రైతులు వర్షాలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సిసిఐ కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం తడిసి ముద్దవుతుందని, లారీల కొరతతో ధర్నాలు చేస్తున్నారు.
తెలంగాణ వ్యాప్తంగా ప్రి మాన్‌సూన్ వర్షాలు కురుస్తున్నాయి. మరో మూడు రోజుల పాటు ఇదే పరిస్థితి ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది.
నంద్యాల జిల్లాలోని శ్రీశైలం డ్యామ్ ప్లంజ్ పూల్‌ను కర్నూలు ట్రిపుల్ ఐటీ అధ్యాపకులు డాక్టర్ కృష్ణా నాయక్ ఆధ్వర్యంలో అండర్ వాటర్ డ్రోన్‌తో పరిశీలించి, దెబ్బతిన్న కాంక్రీట్, స్టీల్ సిలిండర్లను గుర్తించి, ...
లిక్కర్ కేసుకు భయపడే ప్రసక్తే లేదని అరెస్ట్ చేస్తే చేస్కోండని మాజీ సీఎం వైఎస్ జగన్ అన్నారు.
భారత వాతావరణ శాఖ (ఐఎండీ) మే 22 నుండి మే 28, 2025 వరకు ఆంధ్రప్రదేశ్‌లో భారీ నుండి అతి భారీ వర్షాలను సూచించింది, కృష్ణా, గుంటూరు, పల్నాడు, బాపట్ల, తిరుపతి, చిత్తూరు, నెల్లూరు, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, శ్ ...
సరస్వతి నదీ పుష్కరాల సందర్భంగా నంద్యాల జిల్లా నుంచి ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు ఆర్టీసీ డిఎం గంగాధర్ రావు తెలిపారు.
తిరుమలలో హనుమాన్ జయంతి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు జాపాలి హనుమాన్‌కు పట్టువస్త్రాలు సమర్పించారు. భక్తుల సౌకర్యార్థం ఉచిత రవాణా సౌకర్యం కల్పించారు.
ప్రధాని మోదీ రాజస్థాన్‌లో పర్యటించారు. అక్కడ కర్ణిమాత ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో అమరావతి, విజయవాడ, గుంటూరు, కాకినాడ, రాజమండ్రి, కోనసీమ జిల్లాల్లో భారీ వర్షాలు ...