News

రాష్ట్రంలో సరకు, ప్రజా రవాణా వాహనాలపై హరిత పన్ను (గ్రీన్‌ ట్యాక్స్‌) రూపంలో ఉన్న భారాన్ని తగ్గిస్తూ ప్రభుత్వం బుధవారం ...
కర్ణాటకలోని గోకర్ణ సమీపంలో ఓ గుహలో తన ఇద్దరు పిల్లలతో నివాసం ఉంటూ వార్తల్లోకెక్కిన రష్యా పౌరురాలు నీనా కుటినా (40) ...
రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి అపస్మారక స్థితి చేరుకున్న అధ్యాపకురాలిని మంత్రి సత్యకుమార్‌యాదవ్‌ తన కారులో వైద్యశాలకు తరలించారు. కానీ, అప్పటికే ఆమె మృతి చెందడంతో విషాదఛాయలు నెలకొన్నాయి.
వైకాపా ప్రభుత్వ హయాంలో జరిగిన అరాచకం బాధితురాలు ఒకామె నేటికీ న్యాయం జరగక రోదిస్తోంది. వైకాపా నాటి ఎమ్మెల్యే, ఆమె తల్లి అండ ...
ఓఎంసీ కేసులో ఆరో నిందితురాలైన ఐఏఎస్‌ అధికారిణి, అప్పటి పరిశ్రమల శాఖ కార్యదర్శి వై.శ్రీలక్ష్మి ఓబుళాపురం మైనింగ్‌ కంపెనీ కంటే ...
మానవ అక్రమ రవాణాకు పాల్పడిన ఇద్దరు నిందితులను అరెస్టు చేసి, ఐదుగురు బాధితుల్ని రక్షించామని విశాఖపట్నం నగర పోలీస్‌ కమిషనర్‌ శంఖబ్రతబాగ్చీ తెలిపారు.
రాయలసీమ జిల్లాలోని 6.02 లక్షల ఎకరాలకు సాగు నీరు, 33 లక్షల జనాభాకు తాగు నీరు ఇవ్వాలన్న లక్ష్యంతో నిర్మించిన హంద్రీ నీవా సుజల ...
రాష్ట్రంలో మౌలిక వసతుల కల్పనకు కేంద్రం అందించే ప్రత్యేక ఆర్థిక సాయం పథకం (ఎస్‌ఏఎస్‌సీఐ) కింద ఈ ఆర్థిక సంవత్సరంలో ...
తెలుగు రాష్ట్రాల మధ్య జల సమస్యల పరిష్కారానికి నిర్వహించిన ముఖ్యమంత్రుల సమావేశం చాలా స్నేహపూర్వక వాతావరణంలో, ఇచ్చిపుచ్చుకొనే విధానంలో జరిగిందని ఏపీ జలవనరుల మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు.
పాలిటెక్నిక్‌కళాశాలల్లో తొలి ఏడాది ప్రవేశాలకు బుధవారం (జులై 16)వరకే గడువున్న నేపథ్యంలో ఆయా బ్రాంచిలను ఎంపిక చేసుకున్న వారంతా కళాశాలల్లో చేరారు. తరగతులు కూడా ప్రారంభమయ్యాయి.
వ్యవసాయాధికారులు చెబుతున్న లెక్కల ప్రకారం జిల్లాలో యూరియా అందుబాటులో ఉంది. అయినప్పటికీ అన్నదాతలకు బస్తా ధర భారమవుతోంది.
తెలంగాణలో భవిష్యత్తులో 15-50శాతం వరకు వర్షపాతం పెరుగుతుందని, రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాల్లో ఈ విధమైన పరిస్థితులు ఉంటాయని ...