News

సైనిక నిఘా అవసరాల కోసం తొలిసారిగా ఒక స్వయంప్రతిపత్తి ఉపగ్రహ సమూహాన్ని భారత్‌ అభివృద్ధి చేస్తోంది. స్వీయ మేధస్సు కలిగిన ఈ ...
ఎవరైనా సరే 75 ఏళ్లు రాగానే పదవీ విరమణ (రిటైర్మెంట్‌) తీసుకోవాలని రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌ (ఆరెస్సెస్‌) అధినేత మోహన్‌ ...
మరాఠా పాలకులు నిర్మించిన పలు కోటలను ‘మరాఠా మిలిటరీ లాండ్‌స్కేప్స్‌’ పేరుతో  ప్రఖ్యాత యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో తాజాగా ...
లఖ్‌నవూ: రోదసిలో ఉన్న భారత వ్యోమగామి శుభాంశు శుక్లాతో ఆయన కుటుంబ సభ్యులు శుక్రవారం ముచ్చటించారు. అనంతరం వారు మాట్లాడుతూ..
హరిద్వార్‌: ఉత్తర్‌ప్రదేశ్‌లోని హరిద్వార్‌లో పవిత్ర కావడి యాత్ర భక్తిశ్రద్ధలతో శుక్రవారం ప్రారంభమైంది. గంగానదిలోని నీటిని ...
ఓటమి మీ శత్రువు కాదు. ఓడిపోయినప్పుడు మీరు ఎదుర్కొనే ఆత్మన్యూనతే అతిపెద్ద శత్రువు. ఓటమి మీకు పాఠాలు నేర్పి, మీ పురోగతికి దోహదం ...
ఐఎస్‌ఎస్‌లో వ్యోమగాములు చేసుకున్న ఒక చిన్నపార్టీలో క్యారెట్‌ హల్వా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ వంటకాన్ని శుభాంశు.. సహచర ...
కేరళలోని యూడీఎఫ్‌ నేతల్లో సీఎం అభ్యర్థిగా తనవైపే మొగ్గు ఉందని ఓ సర్వే వెల్లడించిందంటూ కాంగ్రెస్‌ ఎంపీ శశిథరూర్‌ పెట్టిన ...
ఈటీవీ భారత్‌: నిరుపేద కుటుంబానికి చెందిన పవిత్రసింగ్‌కు సరిహద్దు భద్రతాదళం (బీఎస్‌ఎఫ్‌)లో ఉద్యోగం వచ్చింది. మరికొన్ని ...
ఎన్నికల సంఘం (ఈసీ) బిహార్‌లో చేపట్టిన ప్రత్యేక సమగ్ర సవరణను న్యాయస్థానంలో సవాల్‌ చేసినప్పటికీ ఆ ప్రక్రియపై స్టే విధించాలని ...
ఈటీవీ భారత్‌: లద్దాఖ్‌ యువతి ఆబిదా అఫ్రీన్‌ (21) ఎవరెస్టు పర్వతాన్ని అధిరోహించి చరిత్ర సృష్టించింది. లేహ్‌లోని ఎలిజెర్‌ ...
‘రాష్ట్రంలోని విజయవాడ, విశాఖ, తిరుపతి నగరాలను అభివృద్ధి చేసి హైదరాబాద్‌ స్థాయికి తీసుకువస్తాం. గతంలో హైదరాబాద్‌ను అభివృద్ధి ...