News

మారుతున్న కాలంలో పెరుగుతున్న ప్రజల అవసరాలు, సమస్యలకు పరిష్కారం చూపగలగటమే ఇంజినీరింగు వ్యవస్థకు సార్థకత. కొవిడ్‌ మహమ్మారి విజృంభించిన కష్టకాలంలో శవాలకు అంత్యక్రియల సమస్యను దేశమంతా ఎదుర్కొంది.
మేజర్‌ లీగ్‌ క్రికెట్‌ 2025 టోర్నీలో ఎంఐ న్యూయార్క్‌ జట్టు ఫైనల్‌కు చేరింది. టెక్సాస్‌ సూపర్‌ కింగ్స్‌ జట్టుపై ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టెక్సాస్‌ జట్టు నిర్ ...
ప్రేమిస్తే ఒకరి కోసం ఒకరు మారతారని నటి రష్మిక అన్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె చేసిన కామెంట్స్‌ చర్చనీయాంశంగా మారాయి.
యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిన అహ్మదాబాద్‌ ఎయిరిండియా విమాన దుర్ఘటన (Air India Plane Crash)పై ప్రాథమిక నివేదిక ...
స్వాతంత్ర సమరయోధుడు, సీపీఐ సీనియర్‌ నాయకుడు దొడ్డ నారాయణరావు (96) శుక్రవారం రాత్రి ఆయన స్వగృహంలో మృతి చెందారు.
అహ్మదాబాద్‌: యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిన అహ్మదాబాద్‌ ఎయిరిండియా విమాన దుర్ఘటనపై ప్రాథమిక నివేదిక బహిర్గతమైంది. విమాన ఇంజిన్ల ఇంధన కంట్రోల్‌ స్విచ్‌లు ఆగిపోవడం వల్లే ప్రమాదం జరిగి ఉంటుందని ప ...