News

CM Revanth Reddy: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి జహీరాబాద్ బహిరంగ సభలో ప్రజలతో మమేకమయ్యారు. నిమ్జ్ అభివృద్ధి, భూసేకరణ, రుణమాఫీ, ...
Thalliki Vandanam: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 'సూపర్ సిక్స్' హామీలను అమలు చేస్తూ, జూన్ నుంచి "తల్లికి వందనం", ఆగస్టు నుంచి ...
హైదరాబాద్ నగరాన్ని ఉలిక్కిపడేలా చేసిన సంధ్య థియేటర్ ఘటన ఇప్పుడు మళ్ళీ వార్తలలోకెక్కింది. అల్లు అర్జున్ పుష్పా సినిమా స్పెషల్ ...
పనస పండు తినడం ద్వారా ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు ఉన్నాయి. వరంగల్‌లో మహమ్మద్ యాకుబ్ పదేళ్లుగా పనస పండ్ల వ్యాపారం చేస్తున్నారు ...
ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం సమీపంలోని ప్రసిద్ధి చెందిన మద్ది ఆంజనేయ స్వామి ఆలయంలో మే 22 నుంచి ఐదు రోజుల ...
ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో పలు జిల్లాలకు వాతావరణ శాఖ భారీ వర్షాల హెచ్చరిక జారీ చేసింది. కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో ...
WhatsApp: వాట్సాప్ కొత్త వాయిస్ చాట్ ఫీచర్ ద్వారా యూజర్లు గ్రూప్‌లో రియల్ టైమ్ ఆడియో కన్వర్జేషన్ చేసుకోవచ్చు. ఇది స్నేహితులు, కుటుంబ సభ్యులతో నిరంతరం కనెక్ట్ అయ్యేందుకు ఉపయోగపడుతుంది.
విజయ్ సేతుపతి, అరుముగ కుమార్ కాంబినేషన్‌లో వచ్చిన 'ఏస్' సినిమా మే 23న విడుదలైంది. డార్క్ కామెడీతో విజయ్ సేతుపతి, రుక్మిణి వసంత్, యోగి బాబు ప్రధాన పాత్రల్లో నటించారు. రేటింగ్: 2.75.
ఆపరేషన్ సిందూర్‌లో భారత సైన్యం మే 7, 2025న పాకిస్థాన్, పీవోకేలోని ఉగ్రవాద స్థావరాలపై ఖచ్చితమైన దాడులు చేసి, 100 మంది ఉగ్రవాదులను హతమార్చి, పాక్ వైమానిక దళ స్థావరాలను ధ్వంసం చేసింది.
తూర్పు గోదావరి జిల్లాలోని రంపా ఏజెన్సీ యొక్క దట్టమైన అడవులలో, ముఖ్యంగా రంపచోడవరం సమీపంలో, పర్యాటకులు 20-25 నిమిషాల్లో తయారయ్యే వెదురు చిగురులలో వండిన బొంగు బిర్యానీ అనే ప్రత్యేక నాన్-వెజిటేరియన్ వంటకా ...
ప్రధాని మోదీ ఇవాళ రాజస్థాన్ బికనీర్ లో పర్యటించారు. అక్కడ ఆయన... అమృత్ భారత్ రైల్వే స్టేషన్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... ఆపరేషన్ సింధూర్ ’తో పాటు... పాకిస్తాన్ పై కీలక వ్యాఖ్యలు చేశారు.