Nachrichten
తెలంగాణలో తూర్పు, మధ్య అరేబియా సముద్రంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా రానున్న మూడు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది ...
వేములవాడ రాజరాజేశ్వర స్వామి దర్శనం తర్వాత భక్తులు కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించడం ఆనవాయితీ. హనుమాన్ జయంతి సందర్భంగా అధిక ...
సరస్వతి నదీ పుష్కరాల సందర్భంగా నంద్యాల జిల్లా నుంచి ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు ఆర్టీసీ డిఎం గంగాధర్ రావు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పలు జిల్లాలకు వాతావరణ శాఖ భారీ వర్షాల హెచ్చరిక జారీ చేసింది. కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో ...
బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో అమరావతి, విజయవాడ, గుంటూరు, కాకినాడ, రాజమండ్రి, కోనసీమ జిల్లాల్లో భారీ వర్షాలు ...
ఈ ఏడాది 18వ సీజన్లో కూడా ఢిల్లీ ట్రోఫీని గెలవలేకపోయింది. దాంతో సహ యజమాని పార్థ్ జిందాల్ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేశాడు.
అనంతపురం జిల్లా చైర్ పర్సన్ గిరిజమ్మ ఛాంబర్లో జగన్ ఫోటోపై ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేసి, వెంటనే తొలగించి చంద్రబాబు ఫోటో ...
ఈ ఐపీఎల్ సీజన్లో రోహిత్ శర్మ పేలవ ప్రదర్శన చేస్తున్నాడు. అంతేకాకుండా గత కొంతకాలంగా అతడు ఫిట్ నెస్ సమస్యలతో ఇబ్బంది ...
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రజలతో మమేకమయ్యారు. నేరుగా వెళ్తే జన సందోహం ఉంటుందని.. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రజలతో మాట్లాడుతున్నారు.
కర్నూలు జిల్లా మహానాడు వేదికగా టీడీపీ నాయకుడైన కె.ఈ. ప్రభాకర్ రాష్ట్ర మంత్రి టీ.జీ. భరత్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. తన జిల్లాలో మంత్రిగా ఉన్నా, వైసీపీ నాయకులతో వ్యాపారాలు చేస్తున్నాడని ఆరోపించారు. మహాన ...
తెలంగాణ రాజకీయాల్లో వేడి పెరుగుతోంది. 500 మంది అన్నదాతలు చనిపోయినా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందాల పోటీల్లో బిజీగా ఉన్నారని బీఆర్ఎస్ నేత కేటీఆర్ మండిపడ్డారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై కేటీఆర్ తీవ్ర వి ...
హైదరాబాద్లో కొత్తగా 413 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన చర్లపల్లి రైల్వే స్టేషన్ డొల్ల పనులతో విమర్శలు ఎదుర్కొంటోంది. నిన్న కురిసిన భారీ వర్షానికి స్టేషన్ రూఫ్టాప్ నుంచి ప్లాట్ఫామ్లపైకి నీరు కార ...
Einige Ergebnisse wurden ausgeblendet, weil sie für Sie möglicherweise nicht zugänglich sind.
Ergebnisse anzeigen, auf die nicht zugegriffen werden kann